Neeraj Chopra: నీరజ్ చోప్రాకు రజతం మిస్ అయిన స్వర్ణం

Neeraj Chopra: నీరజ్ చోప్రాకు రజతం మిస్ అయిన స్వర్ణం

నీరజ్ చోప్రా ఒలింపిక్స్‌లో జావెలిన్‌లో రజత పతకం సాధించాడు. గత ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా ఈసారి రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. Neeraj Chopra తప్పకుండా స్వర్ణం కొడతాడని అందరూ అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 89.45 మీటర్ల దూరం జావెలిన్ విసిరి అగ్రగామి ఆటగాళ్లను చిత్తు చేశాడు. కానీ ఎవరూ ఊహించని రీతిలో పాకిస్థాన్ కు చెందిన అర్హత్ నదీమ్ జావెలిన్ ను 92.97 మీటర్ల దూరం విసిరి నీరజ్ 2వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.

చరిత్ర సృష్టించిన Indian Hockey Team భారత్ ఖాతా లో మరో పతకం
చరిత్ర సృష్టించిన Indian Hockey Team భారత్ ఖాతా లో మరో పతకం

కానీ రజత పతకం గెలవడం చాలా అరుదు. గత ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన Neeraj Chopra ఈసారి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. పతకాలు సాధిస్తూ భారత్‌కు గర్వకారణంగా నిలిచారు. జావెలిన్‌లో రజత పతకం సాధించిన నీరజ్ చోప్రాను ప్రధాని మోదీ అభినందించారు. భారత్‌కు మరో ఒలింపిక్ పతకాన్ని అందించినందుకు నీరజ్ చోప్రాను అభినందిస్తూ, ప్రతి ఒక్కరూ అతనిని చూసి గర్వపడాలని మోదీ అన్నారు.

Ind Vs SL: సిరీస్ ఓటమితో సోషల్ మీడియాలో గంభీర్ పై ట్రోల్స్
Ind Vs SL: సిరీస్ ఓటమితో సోషల్ మీడియాలో గంభీర్ పై ట్రోల్స్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *