Despite the presence of the police, the drug lords could not be controlled

పోలీసులు ఉన్నప్పటికీ మందు బాబులను అదుపు చేయలేకపోయారు

గుంటూరు జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఏటుకూరు రోడ్డులోని డంప్ యార్డులో లభించిన కల్తీ మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేయడంతో మద్యం ప్రియులు బాటిళ్లను సేకరించేందుకు పరుగులు తీశారు. అధికారుల కళ్లముందే ఈ ఘటన చోటుచేసుకుంది. వివిధ ఘటనల్లో స్వాధీనం చేసుకున్న రూ.50 లక్షల విలువైన అక్రమ మద్యాన్ని అధికారులు ధ్వంసం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారులు ఉన్నా మందు బాబులు మద్యంతో వెళ్లిపోయారు.

 

పవన్ కల్యాణ్ రాకతో పిఠాపురంలో రియల్ ఎస్టేట్ కి రెక్కలు
Pawan Kalyan రాకతో పిఠాపురంలో రియల్ ఎస్టేట్ కి రెక్కలు

 

నల్లచెరువులోని డంపింగ్ యార్డులో రూ.50 లక్షల విలువైన 24,031 మద్యం బాటిళ్లను ధ్వంసం చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పొక్లెయినర్ సాయంతో బాటిళ్లను పగులగొట్టేందుకు ప్రయత్నించారు. కొంత సమయం పట్టింది. దీన్ని అవకాశంగా తీసుకుని మందు బాబులు గుంపులుగా అక్కడికి చేరుకున్నారు. బాటిల్ నేలపై పడగానే జనం గుమిగూడి బాటిల్ చేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. పోలీసులు ఎంత చెప్పిన వినకుండా పోలీసుల ఆదేశాలను ఖాతరు చేయకుండా మందు బాబులు మద్యం బాటిళ్లతో పరుగులు తీశారు.

AP ప్రభుత్యానికి వెంకయ్య సూచనలు చంద్రబాబు అమలు చేస్తారా?
AP ప్రభుత్యానికి వెంకయ్య సూచనలు చంద్రబాబు అమలు చేస్తారా?

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *