Divvela Madhuri

Divvela Madhuri: కారు ఆక్సిడెంట్ కి గురైనా దివ్వెల మాధురి

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసులు ఫ్యామిలీ డ్రామాలో ట్విస్ట్‌లు ఉన్నాయి. అసలు కథ సీరియల్ లాగా సాగిపోతుంది, ముగింపు ఎలా ఉంటుందో తెలియదు. ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో ఉంటున్నDivvela Madhuri ప్రమాదానికి గురైంది. ఆగి ఉన్న కారును ఢీకొట్టడంతో యాక్సిడెంట్ అయి పలాస ఆసుపత్రిలో చేరింది. చికిత్సకు సహకరించేది లేదని Divvela Madhuri తేల్చి చెప్పింది. అయితే చికిత్స చేయించుకోవాలని పోలీసులు కోరడంతో చికిత్సకు సిద్ధమయ్యాడు. కానీ దివ్వెల మాధురి మాత్రం తాను చనిపోతానని, అందులో భాగంగానే కారును ఢీకొట్టానని చెప్పింది. తదుపరి చికిత్స నిమిత్తం విశాఖ ఆసుపత్రికి తరలించనున్నారు.

 

Despite the presence of the police, the drug lords could not be controlled
పోలీసులు ఉన్నప్పటికీ మందు బాబులను అదుపు చేయలేకపోయారు

లక్ష్మీపురం టోల్‌గేట్‌ సమీపంలో కారు బోల్తా పడడంతో తలకు స్వల్ప గాయాలయ్యాయి. మాధురి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని, కారును తనే వెనుక నుంచి ఢీకొట్టిందని చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు ఆమె ఫోన్‌ మాట్లాడుతుంది ఉంది. గత కొన్ని రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద ఆయన భార్య దువ్వాడ వాణి, కూతురు హైందవి నిరసనలు చేయడంతో పాటు Divvela Madhuriపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. ఇంతలో తన పరువుకు భంగం వాటిల్లిందని కూతుళ్ల భవిష్యత్తు కోసం ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది.

 

పవన్ కల్యాణ్ రాకతో పిఠాపురంలో రియల్ ఎస్టేట్ కి రెక్కలు
Pawan Kalyan రాకతో పిఠాపురంలో రియల్ ఎస్టేట్ కి రెక్కలు

అవసరం అయితే దువ్వాడ వాణీని కొట్టేందుకు కూడా వెనుక అడుగు వేయను అని Divvela Madhuri అన్నారు. తనపై దువ్వాడ శ్రీనివాసులు ఇంటి వద్ద భార్యాపిల్లలు నిరసన కొనసాగిస్తుండటంతో తనపై జరుగుతున్న ప్రచారాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు దివ్వెల మాధురి తెలిపింది. అయితే మరోవైపు దువ్వాడ వాణి కుటుంబం మాత్రం ఇదో డ్రామా అని, అసలు విషయాన్ని డైవర్ట్ చేసేందుకే యాక్సిడెంట్ డ్రామా సృష్టించారని అంటున్నారు. మొత్తానికి దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఎఫైర్ టీవీ సీరియల్ లా సాగుతుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *